Header Banner

రైల్వే ప్రయాణికులకు శుభవార్త! ఇక అక్కడ హైటెక్ భద్రత ...నో టెన్షన్!

  Sun Jun 01, 2025 13:15        India

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రూ.720 కోట్లతో స్టేషన్‌ను అభివృద్ధి చేస్తుండగా, ఇందులో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాల ద్వారా నేరగాళ్లను వారి ముఖ కవళికల ఆధారంగా గుర్తించి పట్టుకోవచ్చు. రైల్వే స్టేషన్లు సాధారణంగా నేరస్తులు పారిపోవడానికి ఎంచుకునే ప్రదేశాలు కావడంతో, వీరి పట్ల ముందస్తు జాగ్రత్తగా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని హౌరా, ఢిల్లీ, ముంబయి, చెన్నై లాంటి ప్రధాన స్టేషన్లతో పాటు సికింద్రాబాద్‌ను ఈ పైలట్ ప్రాజెక్టులో ఎంపిక చేశారు.

 

ఇటీవల కుంభమేళాలో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా అనేక నేరగాళ్లను పట్టుకున్న అనుభవంతో, ఇప్పుడు ఈ టెక్నాలజీని రైల్వే స్టేషన్లలో విస్తృతంగా ప్రవేశపెట్టాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. బెంగళూరులో జరిగిన ప్రయోగంలో 90 రోజుల్లో 47 మంది అనుమానితులను గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. మాస్క్ వేసుకున్నా, కెమెరాలు ముఖ కవళికల ఆధారంగా నేరస్తులను గుర్తించగలిగాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఈ వ్యవస్థ అమలులోకి వస్తే, నేరగాళ్లకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రయాణికులకు మరింత భద్రతను కల్పించడంతో పాటు, నేరాలను తక్కువ చేయడంలో కీలకంగా మారనుంది.

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

 

ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!

 

ఎన్టీఆర్ భరోసా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన! ఉదయానికే 52% పంపిణీ పూర్తి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #Secunderabad #FacialRecognition #IndianRailways #RailwayUpgrade #SmartSecurity #PassengerSafety #CrimeControl #Telangana